వైఎస్ జగన్ సర్కార్ కరోనా సంక్షోభ సమయంలోనూ.. సంక్షేమం పథకాలను కొనసాగిస్తోంది. మంగళవారం మరో కీలక పథకానికి నిధులను విడుదల చేయనుంది. చేనేతకు అసరగా నిలిచే ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకంలోని మూడవ విడత నిధులను విడుదల చేయనుంది. మూడో విడత ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ నిధుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ వర్చువల్గా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 80,032 మంది నేతన్నలకు రూ. 192.08 కోట్ల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ప్రతి చేనేత కార్మికుడికి ఖాతాకు రూ. 24 వేలు అందించనున్నారు.
ఇక ఈ పథకం కోసం ఇప్పటి వరకు రూ. 383.99 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం… మంగళవారం విడుదల చేసే రూ. 192.08 కోట్లతో కలిపి రూ.576.07 కోట్ల వరకు నేతన్నలకు అందించనున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…