Connect with us

Featured

Akkineni Hero: బ్రేకప్ అయితే మనిషి బెటర్ అవుతాడు.. అక్కినేని హీరో కామెంట్స్ వైరల్!

టాలీవుడ్, హాలీవుడ్ , బాలీవుడ్ అనే తేడా లేకుండా.. ఎక్కడ చూసినా ఈ మధ్య కాలంలో కొన్ని జంటలు విడిపోతున్న వార్తలు మనం వింటూనే ఉన్నాడు. టాలీవుడ్ లో

Published

on

Sushanth: టాలీవుడ్, హాలీవుడ్ , బాలీవుడ్ అనే తేడా లేకుండా.. ఎక్కడ చూసినా ఈ మధ్య కాలంలో కొన్ని జంటలు విడిపోతున్న వార్తలు మనం వింటూనే ఉన్నాడు. టాలీవుడ్ లో ఎంతో రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య విడాకుల ప్రస్తావన ఒక్కసారిగా అటు అభిమానులతో పాటు.. సినీ లవర్స్ అందరికీ షాక్ ఇచ్చింది.

Akkineni Hero: బ్రేకప్ అయితే మనిషి బెటర్ అవుతాడు.. అక్కినేని హీరో కామెంట్స్ వైరల్!
Akkineni Hero: బ్రేకప్ అయితే మనిషి బెటర్ అవుతాడు.. అక్కినేని హీరో కామెంట్స్ వైరల్!

వీళ్ల కంటే ముందు కూడా ఎంతో మంది జంటలు విడిపోడం గమనార్హం. ప్రస్తుతం ఇటీవల జేడీ చక్రవర్తి దంపతులు కూడా విడిపోయి అందరికీ షాక్ ఇచ్చారు. కొంతమంది అయితే పెళ్లి చేసుకోవడానికి ముందే ప్రేమలో ఉంటూ.. చిన్న చిన్న మనస్పర్థలతో విడిపోతుంటారు. ఇలా అన్యోన్యంగా ఉండాల్సిన జంటలు ఎన్నో విడిపోయాయి కూడా.

Akkineni Hero: బ్రేకప్ అయితే మనిషి బెటర్ అవుతాడు.. అక్కినేని హీరో కామెంట్స్ వైరల్!
Akkineni Hero: బ్రేకప్ అయితే మనిషి బెటర్ అవుతాడు.. అక్కినేని హీరో కామెంట్స్ వైరల్!

ఇదంతా ఇలా ఉంటే.. సెలబ్రిటీల విడాకులకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది. ఇక దీనిలో కొంతమంది అబ్బాయిలది తప్పు ఉందని అంటుంటే.. మరికొంతమంది అమ్మాయిలది తప్పు అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘‘మళ్లీ మొదలైంది’’ మూవీ ఈ నెల 11వ తేదీన ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే.

కాలేజ్ సమయం నుంచి బ్రేకప్స్ అనేవి ఉంటాయని..


ఈ సినిమా అంతా డైవర్స్ తీసుకున్న దంపతుల గురించి చెప్పే చిత్రం. వాళ్లు ఎందుకు విడిపోతున్నారు.. విడిపోయిన తర్వాత ఎవరిపై ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది.. సమాజం వాళ్ల గురించి ఏమనుకుంటుంది అనే విషయాలను చూపించనున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనిలో సుశాంత్ , నిఖిల్ బ్రేకప్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బ్రేకప్ గురించి తన అభిప్రాయం అడుగుతున్నారని.. మొన్నే నాకు పెళ్లి అయిందని అప్పుడే బ్రేకప్ అంటే కష్టం అంటూ కామెంట్ చేశాడు నిఖిల్. ప్రస్తుతం తన వైవాహిక జీవితం బాగుందని చెప్పాడు. దీనిపై సుశాంత్ మాట్లాడుతూ.. బ్రేకప్స్ గురించి మాట్లాడేంత అర్హత తనకు లేదని.. ఎందుకంటే..తనకు పెళ్లి కాలేదని.. కాలేజ్ సమయం నుంచి బ్రేకప్స్ అనేవి ఉంటాయని అది సహజం అని చెప్పాడు. ఇక బ్రేకప్ లాంటివి జరిగితే మనిషి బెటర్ అవుతాడని కామెంట్ చేశాడు. ఇక తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో బ్రేకప్స్ ఉన్నాయన్నాడు. ప్రస్తుతం నిఖిల్, సుశాంత్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!