ఏపీలో ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు విచారణ తరువాత ఈ నిర్ణయానికి వచ్చింది ఏపీ ప్రభుత్వం. కోర్టు చెప్పినట్టుగా జులై 31లోగా పరీక్షల నిర్వహణ, రిజల్ట్స్ సాధ్యం కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. ఫలితాల కోసం హపవర్ కమిటీ వేస్తున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు.































