హైదరాబాద్ లో మాస్క్ పెట్టుకోనందుకు రూ.2000 ఫైన్..!
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మాస్కులు ధరించని వారిపై గట్టిగా యాక్షన్ తీసుకుంటోంది జీహెచ్ఎంసీ యంత్రాంగం. బహిరంగ ప్రదేశాలు, ప్రజా రవాణా వాహనాల్లో ప్రతి ఒక్కరూ మాస్కు...
హోంక్వారంటైన్ లోకి వెళ్ళిన ఎమ్మెల్సీ కవిత కుటుంబం..!
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే.. ఈ నేపధ్యంలో ఇప్పటికే విద్యాలయాలకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే తాజాగా సిఎం కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల...
నిద్రపోయేముందు గోరువెచ్చని నీరు తాగితే ఎన్ని లాభాలో తెలుసా ?
భూమి మీద మనకు లభించే ముఖ్యమైన వస్తువులలో నీరు కూడా ఒకటి. నీరు మనిషికి జీవనాధారం. ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతి రోజు ఖచ్చితంగా నీరు త్రాగాలి అన్న విషయం...
ఉచిత వైఫై ఒక కనిపించని ఎర.. దాన్ని వాడితే.. మీకు ఇలాంటి ముప్పులు తప్పవు
డిజిటలైజేషన్ లో భాగంగా మన రోజూ వారీ కార్యకలాపాలలో టెక్నాలజీ ఉపయోగం ఘననీయంగా పెరిగింది. అయితే టెక్నాలజీతో పాటు దాని యొక్క దుష్ప్రభావాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. "ఇంటర్నెట్" ప్రస్తుతం...
దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత..!
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూ, పాక్షిక లాక్ డౌన్ లను పాటిస్తున్న...
లాక్డౌన్ పై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ హోంమంత్రి.!
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు భారీగా పెరిగిపోతున్న కరోనా కేసులతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపద్యంలో ఇప్పటికే...
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం! అగ్నికి ఆహుతవుతున్న దుకానాలు!
హైదరాబాద్ నగరంలోని హబీబ్ నగర్ లో యూసుఫ్ ఫిన్ దర్గాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 15 దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న...
తెలంగాణలో మళ్ళీ కరోనా పంజా..! క్రమంగా పెరుగుతున్న కేసులు !
దేశంలో కరోనా పంజా మళ్ళి విసురుతోంది. చాప కింద నీరులా కరోనా పాజిటివ్ కేసులు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఈ మహమ్మారి బారిన పడకుండా...
స్కూల్స్ లో పెరుగుతున్న కరోనా కేసులు !! ఆందోళనలో తల్లిదండ్రులు..
ఈ కరోనా నేపధ్యంలో సంవత్సరకాలం విరామం తరువాత పిల్లల చదువులు అటకెక్కాయి. స్కూల్స్ పునఃప్రారంభం తరువాత చాలా మంది పిల్లలు వారు ఇప్పటి వరకు చదివినది అంతా మర్చిపోయే పరిస్థితి...
ఇకపై హుండిలో కానుకలుకు కూడా క్యూఆర్ కోడ్..! స్కాన్ చేసి పేమెంట్ చేయడమే..!
ప్రపంచమంతా డిజిటలైజేషన్ వైపు నడుస్తుంది. ప్రబుత్వాలు కూడా ప్రజలకు అందుబాటులోకి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెస్తుంది.. తాజగా ఆంధ్రప్రదేశ్ టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టం ను ప్రారంభించారు సిఎం జగన్. క్యాంప్...