మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీనితో ఆయనను ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. మనోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయనకు శ్వాస సమస్యలతో పాటూ చెస్త్ పెయిన్ ఉన్నట్టు తెలుస్తోందో.


































