Connect with us

Featured

ఎమ్మేల్యే రోజాపై విమర్శల వర్షం.. మంచి పనికి వెళ్లినా తప్పని తిప్పలు.. ఏమైందంటే..!

Published

on

ఆర్కే రోజా అంటే.. నగిరి ఎమ్మెల్యేగా కంటే కూడా చాలామందికి హీరోయిన్ గా.. బబర్దస్త్ జడ్డిగా చాలామందికి సుపరిచితం. ఆమెను వైయస్సార్సీపి పార్టీ ఫైర్ బ్రండ్ గా కూడా పిలుస్తారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించాలి. దానికి భారత రాష్ట్రపతి కూడా అతీతం కాదు. మూతికి మాస్స్ ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలి.

కరోనా బారి నుంచి తప్పించుకోవాలంటూ వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. అయితే దాదాపు అందరూ వ్యాక్సిన్ తీసకుంటున్నారు. కానీ ఇంకా 18 ఏళ్ల లోపు పిల్లలకు మొదలవ్వలేదు. పాఠశాలలో ఉండే పిల్లల దగ్గర ఎవరైనా నిబంధనలకు లోబడి బోధన లేదా ఉపన్యాసాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎమ్మెల్యే రోజా దానికి విరుద్ధంగా ప్రవర్తించారు.

చిత్తూరు జిల్లా నిండ్ర మండలం అత్తూరులో 27.83 లక్షల రూపాయల వ్యయంతో ‘నాడు నేడు’ పథకం కింద ఆధునికరించిన జిల్లా పరిషత్ హైస్కూల్ భవనమును ఆమె ప్రారంభించారు. తర్వాత విద్యార్థులు ఉన్న తరగతి గదికి వెళ్లి వారితో కాసేపు ముచ్చటించారు. అక్కడ టీచర్ అవతారం ఎత్తారు. కాసేపు వాళ్లకు బోధించారు కూడా. అయితే ఈ సమయంలోనే ఆమె ఫేస్ కు మాస్క్ ధరింలేదు. అంతేకాకుండా.. ఆమె పక్కన ఉన్నవారు కూడా ఒక్కరు కూడా మాస్క్ ధరించలేదు.

Advertisement

భౌతికదూరం అస్సలు లేనే లేదు. దీంతో ఆమెపై ప్రతిపక్షపార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. వ్యాక్సినేషన్ కూడా తీసుకోని పిల్లల వద్ద మాస్క్ లు లేకుండా ఎలా తిరుగుతారు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నాయకులు. పాఠశాలలో కోవిడ్ నిబంధనలు మినహాయిపు ఇచ్చారా అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కోవిడ్ ప్రమాణాలు పాటించని ఆ పాఠశాల యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Featured

Venkata Chaitanya: ప్రతి ఒక్కటి తిరిగి ఇచ్చేయాల్సిందే.. వైరల్ అవుతున్న నిహారిక మాజీ భర్త పోస్ట్!

Published

on

Venkata Chaitanya: జొన్నలగడ్డ వెంకట చైతన్య పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ నిహారిక మాజీ భర్తగా ఈయన ఎంత గుర్తింపు పొందారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి వీరిద్దరూ తమ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె తన పెళ్లి విడాకులు అలాగే రెండో పెళ్లి గురించి కూడా కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇందుకు కౌంటర్ గా తన మాజీ భర్త సైలెన్స్ సైలెన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

అయితే తాజాగా మరోసారి ఈయన సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈయన పరోక్షంగా నిహారికను ఉద్దేశిస్తూ తనకు కౌంటర్ ఇస్తూనే ఇలాంటి పోస్టులు చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయినటువంటి చైతన్య తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

పాజిటివిటీని పెంచాలి..
చాలా రోజుల తర్వాత ఇలా మళ్లీ రాసుకు వస్తున్నాను. ఇంస్టా కమ్యూనిటీకి నా వల్ల అయినంతలో ఇలా చిన్నగా అయిన తిరిగి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. కొంచమైనా పాజిటివిటీని పెంచాలని అనుకుంటున్నాను అంటూ ఈయన పోస్ట్ చేయడంతో ఇది చూసినటువంటి నేటిజన్స్ కచ్చితంగా ఇది నిహారికను ఉద్దేశించి చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు విడిపోయిన సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు ఇలా పరోక్షంగా సెటైర్లు వేసుకుంటూ పోస్ట్ చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.

Advertisement
Continue Reading

Featured

Samantha: సింపతి క్వీన్ అంటూ సమంత  పై ట్రోల్స్… సమంత రియాక్షన్ ఇదే?

Published

on

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సమంత ఒకరు. సమంత మయోసైటీస్ వ్యాధి కారణంగా కొన్ని రోజులపాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైన సంగతి మనకు తెలిసిందే. ఇలా సమంత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే గతంలో యశోద సినిమా సమయంలో ఈమె సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. కానీ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన బాధ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సమంత ఇంటర్వ్యూ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకొని ఏడవటంతో చాలామంది ఈమె పట్ల నెగిటివ్ కామెంట్లు చేశారు. సింపతి క్వీన్ అంటూ ట్రోల్ చేశారు.

తాజాగా ఈ ట్రోల్స్ పై సమంత స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చాలామంది నేను కన్నీళ్లు పెట్టుకొని నా బాధను బయటకు చెప్పగా నన్ను ట్రోల్ చేశారు. ఆ సమయంలో నేను పడిన బాధ కష్టం నాకు మాత్రమే తెలుసు. ఇక నేను మయోసైటిసిస్ వ్యాధి బారిన పడ్డాను అనే విషయం చెప్పకపోయి ఉంటే మరింత ఘోరంగా ట్రోల్ చేసేవారు.

Advertisement

ఆ బాధ నాకే తెలుసు…
నా బాధ గురించి ఆలోచించకుండా నన్ను ట్రోల్ చేసిన వారి గురించి కూడా నేను పెద్దగా పట్టించుకోనని ఈ సందర్భంగా తన పట్ల విమర్శలు చేస్తున్న వారికి కూడా సమంత ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఇక సమంత ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారనే తెలుస్తోంది. త్వరలోనే ఈమె ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి పూర్తిగా సిద్ధమయ్యారని తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: కాబోయే భర్త అలాగే ఉండాలి.. మనసులో కోరికలు బయటపెట్టిన అనన్య?

Published

on

Ananya Nagalla: మల్లేశం సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అనన్య నాగళ్ళ. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదలైంది హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా విడుదలకు ముందు ఈమె వరుస ఇంటర్వ్యూలకు హాజరై సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా అనన్య నాగళ్ళ జబర్దస్త్ బ్యూటీ రీతు చౌదరీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సినిమా విశేషాలతో పాటు ఎన్నో వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.

ఈ క్రమంలోనే రీతూ అనన్యను  ప్రశ్నిస్తూ తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అతనిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనే విషయాల గురించి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తనకు కాబోయే భర్త గడ్డంతో కచ్చితంగా ఉండాలని ఈమె తెలిపారు.

Advertisement

గడ్డం తప్పకుండా ఉండాలి..
ఇక తన హైట్ తన ఇన్కమ్ వంటి వాటి గురించి నాకు ఏమాత్రం పట్టింపు లేదు కానీ చూడగానే నన్ను ఇంప్రెస్ చేసే విధంగా ఉండాలి నన్ను సంతోషంగా చూసుకునే వ్యక్తి అయితే చాలు అంటూ ఈ సందర్భంగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి ఏంటి అనే విషయాల గురించి ఈ సందర్భంగా తన మనసులో ఉన్నటువంటి కోరికలను బయటపెడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!