Connect with us

Featured

UP Elections: ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ బరిలో సౌత్ సన్నీలియోన్..! గ్లామర్ డోస్ కోసమేనా..?

UP Elections: త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగున్న సంగతి తెలిసిందే. 2024లో జరిగే ఎంపీ ఎన్నికలకు ఇది సెమీ ఫైనల్ లాంటిది అంటూ రాజకీయ

Published

on

UP Elections: త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగున్న సంగతి తెలిసిందే. 2024లో జరిగే ఎంపీ ఎన్నికలకు ఇది సెమీ ఫైనల్ లాంటిది అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా.. అందరి చూపు మాత్రం కేవలం యూపీపైనే పడింది. ఇప్పటికే యూపీలో 403 స్థానాల్లో పోటీ చేయాడానికి కాంగ్రెస్ 125మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

UP Elections: ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ బరిలో సౌత్ సన్నీలియోన్..! గ్లామర్ డోస్ కోసమేనా..?
UP Elections: ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ బరిలో సౌత్ సన్నీలియోన్..! గ్లామర్ డోస్ కోసమేనా..?

దీనిలో 50 మంది మహిళలు ఉన్నారు. అందులో తమిళ నటి అర్చన గౌతమ్ కూడా ఉన్నారు. ఆమె మీరట్ జిల్లాలోని హస్తినాపూర్ స్థానం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేయడం ద్వారా రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు గ్లామర్ ను జోడించనున్నారు.

UP Elections: ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ బరిలో సౌత్ సన్నీలియోన్..! గ్లామర్ డోస్ కోసమేనా..?
UP Elections: ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ బరిలో సౌత్ సన్నీలియోన్..! గ్లామర్ డోస్ కోసమేనా..?

అయితే ఆమె 2021 నవంబర్ లో కాంగ్రెస్ లో చేరారు. ఇలా పార్టీలో చేరి రెండు నెలలు కాకముందే కాంగ్రెస్ టికెట్ ను కొట్టేయడం విశేషం. అయితే నవంబర్ లోనే ఆమె పార్టీలో రెండు సార్లు చేరింది. లక్నోలో జరిగిన సమావేశంలో ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రమోద్ తివారీ ఆధ్వర్యంలో ఆమె పలువురితో కలిసి పార్టీలో చేరింది. కాని అ సమయంలో గుంపులో గోవిందలాగా మారిందని.. ఆ రోజు తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆమె ఆరోపించింది.

సౌత్ సన్నీ లియోన్ అని కూడా పిలుస్తారు..

ప్రియాంక గాంధీ వాద్రా ఆమెను పార్టీ చేర్చుకోవాలని భావించారని.. కానీ అది జరగకపోవడంతో ఆమె నిరాశకు లోనయ్యారని అమె తండ్రి చెప్పాడు. ఇలా ఆమె అసంతృప్తిని తెలియజేసిన తర్వాత, మరుసటి రోజు అంటే నవంబర్ 27న భూపేష్ బఘేల్ అతడు బస చేసిన హోటల్ లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి.. ఆమెను పార్టీలోకి ఆహ్వానించాడు. అర్చన గౌతమ్ మీరట్ జిల్లాకు చెందినవారు . తమిళ నటి అయిన ఈమెను సౌత్ సన్నీ లియోన్ అని కూడా పిలుస్తారు. ఆమె ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండి.. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంది. తర్వాత మళ్లీ గత సంవత్సరం నవంబర్ లో చేరింది.
ఇలా ఆమెను తిరిగి పార్టీలోకి తీసుకురావడంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భూపేష్ బఘేల్ కీలక పాత్ర పోషించారు. ఆమె మీరట్లోని ఐఐఎంటీలో బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ చేశారు. ఆ తర్వాత మోడలింగ్ మరియు నటనలో కెరీర్ ప్రారంభించింది. ఆమె 2014లో మిస్ ఉత్తరప్రదేశ్ టైటిల్‌ను గెలుచుకుంది. నాలుగేళ్ల తర్వాత 2018లో మిస్ బికినీ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. 2018లో మిస్ కాస్మోస్ ఇండియా టైటిల్ కూడా ఆమె సొంతం చేసుకుంది.

Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!