Srinidhi Shetty: కేజిఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి శ్రీనిధి శెట్టి. ఈమె కేజీఎఫ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. మొదటి సినిమాలో ఈమె పాత్ర నిడివి పెద్దగా లేకపోయినప్పటికీ రెండవ సిరీస్ లో మాత్రం ఈమె పాత్ర ఎంతో కీలకంగా ఉంది.ముఖ్యంగా క్లైమాక్స్ లో ఈమె చనిపోయిన సన్నివేశాలు ప్రతి ఒక్కరిని కలిచివేసాయి.
ఇక ఈ రెండు సిరీస్ లు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈమెకు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా పేరు వచ్చింది. ఇక ఈ రెండు సినిమాల కోసం శ్రీనిధి శెట్టి మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఈ సినిమా మంచి హిట్ కావడంతో విక్రమ్ సరసన కోబ్రా సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు.
కే జి ఎఫ్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈమె విక్రమ్ కోబ్రా సినిమాకు ఏకంగా ఆరు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారు.ఇలా ఈమె భారీగా రెమ్యూనరేషన్ పెంచడంతో పలువురు టాలీవుడ్ నిర్మాతలు వెనుకడుగు వేసినప్పటికీ మైత్రి మూవీ మేకర్స్ మాత్రం ఈమెను లాక్ చేశారని తెలుస్తుంది.ఇలా పలు సినిమా అవకాశాలను అందుకుంటు ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీనిధి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటున్నారు.
హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన నటి..
ఇక కే జి ఎఫ్ సినిమాలో పద్ధతిగా దుస్తులు ధరించి అందరిని సందడి చేసిన ఈమె సోషల్ మీడియాలో మాత్రం బికినీ ధరించి సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పాలి.తాజాగా ఈమె బికినీ ధరించినటువంటి ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఎంతోమంది ఈమె హాట్ ఫోటోలపై స్పందిస్తూ కామెంట్లు చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.
మన ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను పట్టించుకుంటే పెద్ద సమస్యలను సులభంగా…
వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా సాధారణంగా మన…
ఇంట్లో సుఖసంతోషాలు, ఆర్థిక స్థిరత్వం కోసం చాలా మంది వాస్తు సూచనలను పాటించడం సాధారణంగా కనిపించే విషయం. ముఖ్యంగా నీటికి…
రోజువారీ ఆహారంలో డ్రైఫ్రూట్స్కు ప్రత్యేక స్థానం ఉంది. అందులో పిస్తా (పిస్తాచియోస్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థంగా గుర్తింపు…
మన శరీరం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి పెద్దగా పరీక్షలు అవసరం లేకుండా కొన్ని సంకేతాలు మనమే గుర్తించగలుగుతాం. ముఖ్యంగా…
ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోని ప్రముఖ…