వామ్మో.. అక్కడ 4800 పందులు మృతి.. మనుషులకు సోకుతుందా?
దేశం మొత్తం కరోనా వైరస్, బ్లాక్ ఫంగస్ వంటి వ్యాధులతో తీవ్ర పోరాటం చేస్తోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్ఎఫ్) వైరస్ కలకలం రేపుతోంది. పందులకు సోకే ఈ వైరస్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ...

























