గత నెల అహ్మదాబాద్ వద్ద జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) 15 పేజీల ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఈ ప్రమాదానికి రెండు ఇంజిన్లు సకాలంలో పనిచేయకపోవడమే కారణమని, ఇందులో కుట్ర కోణం ...
గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏఐ 171 బోయింగ్ విమానం, టేకాఫ్ తర్వాత కేవలం కొద్ది నిమిషాల్లోనే భయంకరమైన ప్రమాదానికి గురైంది. విమానం కుప్పకూలడంతో 265 మంది ప్రాణాలు కోల్పోయారు, ఈ ఘటన దేశమంతటినీ ...
Plane Crash : టాటా గ్రూప్ ఎయిరిండియా విమాన ప్రమాద బాధితుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇక్కడ ఒక మహిళ వారికే రెండు కోట్ల రూపాయలు తిరిగి ఇస్తానని చెబుతోంది. ఆమె డిమాండ్ ఏమిటంటే… "మీరు ...
అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే క్రాష్ అయ్యి, వందలాది ప్రాణాలు కరిగిపోయాయి. ఘటనలో 274 మంది మృతి చెందారని ఇప్పటికీ హార్ట్బ్రేకింగ్ నివేదికలు వస్తున్నాయి. ఈ విషాదంలో టాలీవుడ్ ...
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం విషయం మీకు తెలుసు. ఈ ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 241 మంది ప్రయాణికులు కాగా, మిగిలిన వారు వైద్య సిబ్బంది. విమానం వైద్య కళాశాల వసతి గృహంపై కూలడంతో ...
అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాదకరమైన సంఘటనపై ప్రపంచమంతటా సంతాపం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ చేశారు. అతను ఇకపై ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించబోనని ఘోషించారు. ...
Sumit Sabharwal : గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం క్రాష్ అయ్యిన ఘటన దేశమంతా విషాదంలో మునిగించింది. ఈ భయంకరమైన ప్రమాదంలో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది మరియు భూమిపై ఉన్న పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అధికారుల ప్రకారం, మృతుల ...
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనేక కుటుంబాల హృదయాలను ఏడ్పించింది. "సురక్షితంగా ప్రయాణిస్తారు" అనే నమ్మకంతో వీడ్కోలు చెప్పిన క్షణాల్లోనే విమానం దుర్ఘటనకు గురైంది. దీంతో ప్రయాణికులతోపాటు ఎయిర్ హోస్టెస్ నగాన్తోయ్ శర్మ కూడా ప్రాణాలు కోల్పోయింది. విమానం బయలుదేరే ...
బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన బావ క్లైవ్ కుందర్ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ విషయాన్ని విక్రాంత్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. The co-pilot who flew the plane ...
నిన్న గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన AI171 విమానం అహ్మదాబాద్ నుండి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన కొద్ది నిమిషాలకే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 230 ...