Plane Crash : ఏటీసీకి ఎయిర్ ఇండియా పైలట్ చివరి సందేశం..! ఐదు సెకన్ల మేడే కాల్లోనే ఏం జరిగింది? షాకింగ్ వివరాలు..!
గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏఐ 171 బోయింగ్ విమానం, టేకాఫ్ తర్వాత కేవలం కొద్ది నిమిషాల్లోనే భయంకరమైన ప్రమాదానికి గురైంది. విమానం కుప్పకూలడంతో 265 మంది ప్రాణాలు కోల్పోయారు, ఈ ఘటన దేశమంతటినీ ...

























