గత నెల అహ్మదాబాద్ వద్ద జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) 15 పేజీల ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఈ ప్రమాదానికి రెండు ఇంజిన్లు సకాలంలో పనిచేయకపోవడమే కారణమని, ఇందులో కుట్ర కోణం ...
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. దాదాపు 240 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన గురువారం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన బోయింగ్ A-171 విమానం, టేకాఫ్ అయిన కొద్ది ...
అహ్మదాబాద్లో జూన్ 12న చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం భారత ఏవియేషన్ చరిత్రలోనే ఒక భయంకర ఘట్టంగా మారింది. లండన్కి బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోవడంతో మొత్తం 279 మంది ప్రాణాలు కోల్పోయారు. ...
అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే క్రాష్ అయ్యి, వందలాది ప్రాణాలు కరిగిపోయాయి. ఘటనలో 274 మంది మృతి చెందారని ఇప్పటికీ హార్ట్బ్రేకింగ్ నివేదికలు వస్తున్నాయి. ఈ విషాదంలో టాలీవుడ్ ...
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం విషయం మీకు తెలుసు. ఈ ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 241 మంది ప్రయాణికులు కాగా, మిగిలిన వారు వైద్య సిబ్బంది. విమానం వైద్య కళాశాల వసతి గృహంపై కూలడంతో ...
అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలడం ఒక ఘోరమైన విషయం. దురదృష్టవశాత్తు, ఆ విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఈ ...
అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాదకరమైన సంఘటనపై ప్రపంచమంతటా సంతాపం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ చేశారు. అతను ఇకపై ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించబోనని ఘోషించారు. ...
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనేక కుటుంబాల హృదయాలను ఏడ్పించింది. "సురక్షితంగా ప్రయాణిస్తారు" అనే నమ్మకంతో వీడ్కోలు చెప్పిన క్షణాల్లోనే విమానం దుర్ఘటనకు గురైంది. దీంతో ప్రయాణికులతోపాటు ఎయిర్ హోస్టెస్ నగాన్తోయ్ శర్మ కూడా ప్రాణాలు కోల్పోయింది. విమానం బయలుదేరే ...
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఇప్పటికీ ప్రజల మనస్సుల్లో దుఃఖంతో నిలిచిపోయింది. ఈ ఘటనలో 242 మంది ప్రయాణికులతో కూడిన ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయ్యి, 246 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ...
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని గారు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించారనే వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆయన మరణం అనేక ...