ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఛార్మి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.అయితే ప్రస్తుతం సినిమాలకు స్వస్తి చెప్పిన ఈమె నిర్మాతగా మారారు. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న" లైగర్" సినిమాకు నిర్మాతగా ...