ఏపీ ప్రజలకు భారీ రిలీఫ్.. తక్కువ ధరకే సరుకులు అమ్మే మినీ మార్టులు రాబోతున్నాయి!
ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు నాణ్యమైన సరుకులను అందుబాటు ధరల్లో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మినీ మార్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో వెయ్యి మార్టులను ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల ...
























