మహిళల ప్రవేశం పై మళ్లీ చర్చ… సబరిమల కేసులో కొత్త మలుపు!
దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశం అంశంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయంపై దాఖలైన పునర్విచారణ పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం విచారణను మళ్లీ ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి Justice Surya Kant ...
























