ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. రోజు రోజుకి కేసుల సంఖ్యపెరిగిపోతూ వస్తోంది.. ఇలాంటి నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను పోలీసులు భుజానకెత్తుకున్నారు. ఎవరితో చెప్పిస్తే బాగా ప్రజల్లోకి ...