అమ్మవారికి బంగారంతో చేసిన మాస్క్.. ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే!
కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. పశ్చిమబెంగాల్ లోని కోల్ కత్తా నగర పరిధిలోని బాగుయాటీ ప్రాంతంలో కాళికామాత దేవి ఆలయంలో దుర్గామాత ఉత్సవాలు ప్రతీ సంవత్సరం వైభవంగా జరుపుకుంటారు. కరోనా మహమ్మారి కారణంగా ...

























