కర్నాటక అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. "రేప్ తప్పదన్నప్పుడు పడుకుని ఎంజాయ్ చేయాలి" అంటూ ఆయన అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. వరదల నష్టం గురించి ...
హుజురాబాద్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. కొండా సురేఖ పేరును కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు.. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. శనివారం పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ ...
హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ మైనార్టీ గర్జన సభ జరిగింది. ఈ సభకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ మాట్లాడారు.మైనారిటీ హక్కుల కోసం ...
తెలంగాణలో రాజకీయాలలో వేడి పుట్టిస్తున్న ఆంశం హుజురాబాద్ ఉపఎన్నిక. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో అనివార్యమైన హుజురాబాద్ ఉపఎన్నిక కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. తెరాస,బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తూ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాయి. మరో ప్రధాన ...
హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అన్నదానిపై చర్చ కొనసాగుతోంది. కొంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నాయని .. తొందరగా అభ్యర్థిని తేల్చాలని సీనియర్ నేత కోమటి రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో మహిళ పోడు రైతులను హింసించడం నిరసిస్తూ టిపిసిసి ...
ఆదిలాబాద్ ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే సీతక్క ధన్యవాదాలు తెలియజేశారు.ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి సభను విజయవంతం చేసిన ప్రజలకు, నేతలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల వచ్చిన ప్రతిసారి తెరాస ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ...