ఆ మూడు గ్రామాలలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు లేదు.. ఇకపై రాదు.. ఎందుకో తెలుసా?
దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమవడంతో కరోనా కేసులు పట్నం దాటి ప్రతి ఒక్క పల్లెకు విస్తరించింది. తెలంగాణలో కూడా కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. కానీ తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో మూడు గ్రామాలలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా లేదు. ...

























