పెళ్లికి 100 మంది అతిథులు.. జైలుకు వరుడు.. కారణం తెలిస్తే?
ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కరోనా ను కట్టడి చేయడానికి అధికారులు అన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎటువంటి శుభకార్యాలకు అయినా, పెళ్లిళ్ల కైనా కేవలం 50 మందికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఇటువంటి సమయంలోనే పంజాబ్ కు ...

























