మాంచెస్టర్, ఇంగ్లాండ్: ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో భారత్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడడంతో అభిమానులు ఆందోళనకు లోనవుతున్నారు. మ్యాచ్ తొలి రోజు ఆటలో, ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ ...