పార్లమెంట్లో ప్రత్యేక దృశ్యం..అంబేద్కర్ జయంతి వేడుకలు.. ప్రధాని మోదీ నివాళి!
దేశవ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ పార్లమెంట్ ప్రాంగణంలోని ‘ప్రేరణ స్థల్’ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. సమానత్వం, న్యాయం, సామాజిక పురోగతిపై అంబేద్కర్ ఆలోచనలు నేటికీ ...

























