యాదాద్రిలో సంచలనం.. ఆలయ సరుకుల దుర్వినియోగం ఆరోపణలు!
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పవిత్రతకు విరుద్ధంగా జరుగుతున్న చర్యలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఆలయ సరుకుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలు మరింత సంచలనం రేపుతున్నాయి. ప్రసాద తయారీలో ఉపయోగించే జీడిపప్పు, కిస్మిస్ వంటి డ్రైఫ్రూట్స్ను కొందరు సిబ్బంది అనధికారికంగా ...

























