ధర్మస్థల మంజునాథ ఆలయం ప్రత్యేకత ఏంటి? లక్షలాది భక్తులు వెళ్లడానికి కారణాలివే!
కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో నేత్రావతి నది తీరాన వెలసిన ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు ఈ ...
























