ఓట్ల చోరీ వివాదం.. రాహుల్ గాంధీ, ఎన్నికల సంఘం మధ్య మాటల యుద్ధం!
దేశ రాజకీయాల్లో 'ఓట్ల చోరీ' వివాదం మరోసారి పెద్ద దుమారం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, విపక్షాల నాయకుడు రాహుల్ గాంధీ తాజాగా ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీతో కలిసి ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడిందని ...


























