యువతిపై నలుగురు యువకుల సామూహిక అత్యాచారం.. ఆసుపత్రి గదిలోనే దారుణంగా..
నిజామాబాద్లో దారుణ ఘటన జరిగింది. యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి చేత బలవంతంగా మద్యం తాగించి.. ఆమె స్పృహ కోల్పోయాక బస్టాండ్ సమీపంలోని ఓ ఆస్పత్రి గదిలోకి తీసుకువెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. దీనిపై సమాచారం ...




























