పెళ్లి చేసుకోమని వాటర్ ట్యాంక్ ఎక్కిన ప్రేయసి.. స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు చివరకు ఏం చేశారంటే..
ఆ యువతి తన ప్రేమను పట్టుపట్టి సాధించుకుంది. పోలీసులు వారిద్దరిని ఒక్కటి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని 18వ వార్డు బెత్లహంపేటకు చెందిన పెట్టేల కేశవాణి.. గాంధీనగర్ కు చెందిన యడ్ల భాస్కర్ ...

























