ఏపీ పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ ఎప్పుడంటే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీలకు ఎంపికవుతారనే సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం పదో తరగతి మెరిట్ ఆధారంగా ట్రిపుల్ ఐటీలకు విద్యార్థుల ఎంపిక జరిగేది. ఈ ఏడాది కరోనా, లాక్ డౌన్ ...

























