రోహిణి కార్తె వచ్చేస్తోంది… “రోళ్లు పగిలే ఎండలు” వెనుక నిజం ఏంటి?
రోహిణి కార్తె వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో వేసవి తీవ్రత ఒక్కసారిగా పెరుగుతుందన్న భావన చాలామందిలో ఉంటుంది. ఎండలు మామూలుగా కాకుండా “రోళ్లు పగిలేంత వేడి” ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ప్రతి ఏడాది ఈ కాలం వస్తే చిన్నారులు, వృద్ధులపై ప్రత్యేక జాగ్రత్తలు ...

























