హిందూ దేవాలయాల్లో దర్శనం అనంతరం భక్తుల తలపై పూజారులు ఉంచే శఠగోపానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా వైష్ణవ ఆలయాల్లో కనిపించే ఈ ఆచారం వెనుక భక్తి, శరణాగతి, వినయం వంటి గొప్ప భావనలు దాగి ఉన్నాయని ఆధ్యాత్మిక పండితులు ...
ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర శైవక్షేత్రం శ్రీశైలం ఆలయంలో చెంచు గిరిజన భక్తుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న ఉచిత స్పర్శదర్శనం కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి నెల చివరి రోజున ఈ సౌకర్యాన్ని అందిస్తూ దేవస్థానం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. గిరిజన భక్తులకు స్వామివారిని ...
తిరుపతి నగరం ఆధ్యాత్మిక చరిత్రతో నిండి ఉన్న పవిత్ర క్షేత్రం. నగరం ఏర్పడకముందే వెలసిన ఆలయాల్లో శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. శతాబ్దాలుగా భక్తులను ఆకర్షిస్తున్న ఈ ఆలయం, తిరుమల శ్రీనివాసుడితో ఉన్న అనుబంధం కారణంగా మరింత విశిష్టతను ...
Currently Playing
Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!