ఇరాన్ మీడియా సంస్థలపై ఇజ్రాయెల్ దాడులు.. భయంతో యాంకర్ పరుగులు !
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజాగా, ఇరాన్లోని ఓ న్యూస్ ఛానెల్ బిల్డింగ్పై ఇజ్రాయెల్ మిసైల్ దాడి చేసింది. ఈ దాడి సమయంలో, స్టూడియోలో మహిళా యాంకర్ న్యూస్ చదువుతుండగా, మిస్సైల్ భవనంపై ...


























