ఐఫోన్, ఐప్యాడ్లలో భద్రతా లోపాలు.. కేంద్రం హెచ్చరిక!
న్యూఢిల్లీ: ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా (CERT-In), యాపిల్ డివైజ్ లలో కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ ...

























