రోడ్డుపైన పదో తరగతి విద్యార్థి శవం.. సగం కాలిన స్థితిలో?
ప్రస్తుతం కరోనా ఉధృతి అధికంగా ఉన్న కారణంతో విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు లేకుండా వారిని ఉత్తీర్ణత చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే ...

























