Tag Archives: Malli pelli movie

Pavitra Lokesh: లిప్ లాక్ పెట్టడానికి పవిత్ర అసలు ఒప్పుకోలేదు… ఈ సీన్ వెనుక మూడు రోజుల కష్టం ఉంది: నరేష్

Pavitra Lokesh:టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్దిరోజులుగా భారీగా ట్రెండ్ అవుతున్నటువంటి వారిలో నరేష్ పవిత్ర లోకేష్ ఒకరు. లేటు వయసులో వీరిద్దరూ ఘాటు ప్రేమలో మునిగి తేలడమే కాకుండా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. అలాగే త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని బహిరంగంగా వీరి ప్రేమ పెళ్లి విషయం గురించి కామెంట్ చేస్తున్నారు.

ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉండడమే కాకుండా ఇద్దరు జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేదని చెప్పాలి. ఇలా ఈ సినిమాకు పెద్దగా ఆదరణ రాకపోయినా పవిత్ర లోకేష్ మాత్రం చాలా ఫేమస్ అయ్యారు.

ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి టీజర్ లో వీరిద్దరూ లిప్ లాక్ పెట్టుకున్నటువంటి సన్నివేశం ఎలా హైలెట్ అయిందో మనకు తెలిసిందే. అయితే ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఎన్నో వివాదాలకు కూడా కారణం అయింది. ఇలా లిప్ లాక్ వీడియో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Pavitra Lokesh: బ్రతిమలాడితే ఒప్పుకుంది…


అయితే ఈ సన్నివేశం చేయడం కోసం తాను మూడు రోజులపాటు కష్టపడ్డానంటూ ఓ సందర్భంలో నరేష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశం ఉందని చెప్పగానే పవిత్ర ఒక్కసారిగా షాక్ అయిందని తాను ఈ సన్నివేశంలో నటించననీ చెప్పిందని నరేష్ తెలిపారు.అయితే మూడు రోజులపాటు తనని బ్రతిమలాడి ఈ సన్నివేశానికి ఒప్పించాము అంటూ ఈ సందర్భంగా నరేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Naresh: ఈ వయసులో పిల్లలను కనడం గురించి బోల్డ్ కామెంట్స్ చేసిన నరేష్… ఏమన్నారంటే?

Naresh: నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా పాపులర్ అయిన సెలబ్రిటీలలో ఒకరు చెప్పాలి. వీరిద్దరూ ఇదివరకే పెళ్లిళ్లు చేసుకొని పిల్లలు ఉన్నప్పటికీ వారి నుంచి దూరంగా ఉంటూ ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉండటమే కాకుండా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక ఇద్దరూ జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పవిత్ర నరేష్ ఇద్దరు కూడా జంటగా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున డాన్సులు చేయడం, ముద్దులు పెట్టుకుంటూ పెద్ద ఎత్తున రచ్చ చేశారు.

ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నపవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరు కూడా ఈ వయసులో పిల్లలను కనడం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ తామిద్దరం శారీరకంగా చాలా ఫిట్ గా ఉన్నామని బోల్డ్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం తనకు పవిత్రకు ఉన్న పిల్లలు ఇద్దరికీ సమానమేనని తెలియజేశారు అయితే భవిష్యత్తు ఏంటి అనేది మాత్రం చెప్పలేనని తెలిపారు.

Naresh: అమ్మలాంటి అమ్మాయే పవిత్ర…

మా అమ్మ నా విషయంలో ఎప్పుడు బాధపడుతూ ఉండేది తన లాంటి అమ్మాయిని నాకు భార్యగా ఇవ్వలేకపోయానని బాధపడుతూ ఉండేది.అయితే అమ్మలాంటి అమ్మాయి ఈ పవిత్ర అమ్మ పుట్టినరోజు తన పుట్టినరోజు అలాగే అమ్మ కళ్ళు మాదిరిగానే పవిత్ర కళ్ళు కూడా ఉంటాయని ఈ ఇద్దరికీ కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా నరేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Naresh: మళ్లీ పెళ్లి సినిమాని కృష్ణ గారికి అంకితం చేస్తున్నా… నరేష్ పై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్!

Naresh: నరేష్ పవిత్ర మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ఒక్కసారిగా సెన్సేషనల్ గా మారిపోయారు. నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు నిజ జీవితంలో సహజీవనం చేయడమే కాకుండా వీరిద్దరూ కలిసి జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మే 26వ తేదీ విడుదల అయింది.

నరేష్ వ్యక్తిగత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకుంది.ఇక ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ నరేష్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మళ్లీ పెళ్లి సినిమా గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు.

ముఖ్యంగా నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్ కి కృష్ణ గారి ఫ్యామిలీ తనకు ఏమాత్రం అడ్డు చెప్పలేదని వారికి కూడా మా రిలేషన్ ఇష్టమేనని తెలియజేశారు. ఇక వీరి వ్యవహారంలోకి మహేష్ బాబు పేరుని కూడా లాగడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే తాజాగా ఈయన మరోసారి మళ్లీ పెళ్లి సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాని కృష్ణ గారి 81వ జయంతి సందర్భంగా ఆయనకు అంకితం చేస్తున్నామని తెలిపారు.

Naresh: కృష్ణ గారికి అంకితం..


మే 31వ తేదీ కృష్ణగారి 81వ జయంతి వేడుక కావడంతో తన మళ్లీ పెళ్లి సినిమాని కృష్ణ గారికి అంకితం చేస్తాను అంటూ ఈయన కృష్ణ గారికి గురించి ప్రస్తావన తీసుకురావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమాని కృష్ణ గారికి అంకితం చేయడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం నరేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Pavitra Lokesh: టార్గెట్ చేయాలంటే సినిమా చేయాల్సిన పని లేదు… పవిత్ర లోకేష్ కామెంట్స్ వైరల్!

Pavitra Lokesh: సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మళ్ళీ పెళ్లి. విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ నిర్మాతగా ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా మే 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పవిత్ర లోకేష్ ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. మళ్లీ పెళ్లి అనే సినిమా బయోపిక్ చిత్రమా అంటూ ప్రశ్నించగా బయోపిక్ చిత్రం అనేది చాలా పెద్ద వర్డ్ అని, సమాజంలో పెళ్లి పట్ల ఉన్న ఉన్న అభిప్రాయాలను సినిమా ద్వారా తెలియజేస్తున్నామని తెలిపారు.ఇక ఈ సినిమా మీరు ఒకరిపై రివెంజ్ తీర్చుకోవడం కోసమే చేశారు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి అనే ప్రశ్న ఈమెకు ఎదురయింది.

ఈ ప్రశ్నకు పవిత్ర లోకేష్ సమాధానం చెబుతూ ఒకరిపై రివెంజ్ తీర్చుకోవాలి, ఒకరిని టార్గెట్ చేసే ఈ సినిమా చేశాము అనడంలో ఏమాత్రం నిజం లేదని టార్గెట్ చేయాలి అంటే సినిమానే చేయాల్సిన పనిలేదని పవిత్ర లోకేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక నరేష్ గారిలో తనకు నచ్చిన క్వాలిటీస్ గురించి కూడా ఈమె తెలియజేశారు..

Pavitra Lokesh: రేపటి గురించి ఆలోచించరు…


తాను ఏ చిన్న విషయానికైనా తొందరగా కోపంగా రియాక్ట్ అవుతాను కానీ నరేష్ గారు మాత్రం అస్సలు కోపంగా రియాక్ట్ అవ్వరు ఆయన ఈరోజు కోసం మాత్రమే జీవిస్తారు రేపు అనేది వస్తే దాని గురించి ఆలోచించవచ్చు అనే వ్యక్తిత్వం తనదని ఉన్నదాంట్లో ఆయన సంతోషంగా గడుపుతారు ఆ లక్షణం తనకు ఎంతో నచ్చింది అంటూ ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Naresh: అమ్మలాంటి అమ్మాయిని కలిసాను… నటుడు నరేష్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Naresh: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం పవిత్ర లోకేష్ నరేష్ అనే చెప్పాలి. వీరిద్దరూ విజయకృష్ణ మూవీస్ బ్యానర్ ద్వారా మళ్ళీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో వారి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీరిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నరేష్ తన తల్లి విజయనిర్మలను గుర్తు చేసుకొని ఎమోషనల్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ 19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తల్లి ఎవరికో మంచి చేయడానికి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పారు. అయితే పెళ్లి వల్ల ఎవరికి మంచి జరగలేదు.

మరోసారి నా జీవితంలో మంచి చేయాలని నిర్ణయం తీసుకుంటే ఆ కోరిక కూడా తీరలేదని తెలిపారు. మరోసారి మంచి చేయాలని అమ్మ భావించగా మంచి కన్నా చెడే ఎక్కువగా జరిగిందని నరేష్ తెలిపారు. మా అమ్మ చివరిగా నాతో మాట్లాడుతూ నిన్ను రాజును చేశాను కానీ నీకు మంచి జీవితం ఇవ్వలేకపోయాను అంటూ తన తల్లి ఎంతో బాధపడిందని నరేష్ తెలిపారు. నా రీల్ జీవితం చాలా బాగా కొనసాగింది కానీ రియల్ జీవితం ఏమాత్రం సంతోషంగా సాగలేదని తెలిపారు.

Naresh: నా జీవితం చివరి గమ్యానికి చేరుకుంది…


ఇక అమ్మ నా గురించి మాట్లాడుతూ ఉండగా నువ్వేం బాధపడకమ్మా అమ్మ తర్వాత నాకు మరో అమ్మ లాంటి అమ్మాయి దొరికింది అంటూ ఈయన పవిత్ర లోకేషన్ చూపిస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పవిత్రతో నా పరిచయం ఏర్పడిన తర్వాత నా జీవితం చివరి గమ్యానికి చేరుకున్నాను అన్న నమ్మకం ఎక్కువైంది అంటూ ఈ సందర్భంగా ఈయన ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Sarath Babu: సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత.. చివరి కోరిక నెరవేరకుండానే ..?

Sarath Babu: తెలుగు, తమిళ్ భాషలలో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందిన శరత్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా నటుడిగా రాణిస్తున్న శరత్ బాబు వయసు మీద పడటంతో సినిమాలలో నటించటం కొంతవరకు తగ్గించారు. ఇక తాజాగా శరత్ బాబు” మళ్లీ పెళ్లి ” అనే సినిమాలో కీలక పాత్రలో నటించాడు.

సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ కీలకపాత్రలలో నటించిన ఈ సినిమాలో శరత్ బాబు కూడా ఒక ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమా మూడు రోజుల్లో విడుదల కానుండగా శరత్ బాబు అనారోగ్య సమస్యలతో తాజాగా సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. శరత్ బాబు మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఒక గొప్ప నటుడు మరణం ఇండస్ట్రీలో అందరినీ కలిసి వేసింది. శరత్ బాబు మరణం గురించి తెలుసుకున్న సినీ ప్రముఖులు అభిమానులు ఆయన పార్థివ దేహాన్ని చూడటానికి వెళ్తున్నారు.

ఆయన మరణం గురించి ఎంతో మంది సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇదిలా ఉండగా శరత్ బాబు తన చివరి కోరిక తీరకుండానే మరణించినట్లు తెలుస్తోంది. శరత్ బాబు చివరగా నటించిన మళ్లీ పెళ్లి అనే సినిమా మరొక మూడు రోజుల్లో విడుదల కానుండగా శరత్ బాబు సోమవారం మధ్యాహ్నం మరణించాడు. దీంతో తాను నటించిన చివరి సినిమా విడుదల కాకముందే శరత్ బాబు మరణించాడు.
అంతేకాకుండా శరత్ బాబుకి హార్స్లీ హిల్స్ లో స్థిరపడాలని కోరిక. అక్కడ స్థిరపడటం కోసం శరత్ బాబు ఇంటి నిర్మాణం పనులు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది.

Sarath Babu: అక్కడ ఉండాలనే కోరిక తీరలేదా…


ఇంటి నిర్మాణం పూర్తయి అక్కడ స్థిరపడాలన్న శరత్ బాబు కోరిక నెరవేరకుండానే ఆయన అనారోగ్యంతో మృతి చెందాడు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు ఆరు నెలల క్రితం చెన్నై వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి అనారోగ్యం మళ్లీ విషమించటంతో బెంగళూరులో చికిత్స పొందిన తర్వాత ఇటీవల హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు. ఇక తాజాగా మల్టీ ఆర్గాన్ డిసార్డర్ వల్ల సోమవారం మధ్యాహ్నం 1:30 సమయంలో తుది శ్వాస విడిచాడు.

Naresh: ఊపిరి ఉన్నంతవరకు పవిత్రకు అండగా నిలుస్తాను… నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు!

Naresh: సీనియర్ నటుడు నరేష్ ఇటీవల తరచూ వార్తలో నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన పవిత్ర లోకేష్ తో నరేష్ రిలేషన్ లో ఉండటం వల్ల తరచూ వీరు వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఇటీవల వీరిద్దరూ కీలకపాత్రలలో మళ్ళీ పెళ్లి అనే సినిమాలో కూడా నటించారు. ఈ సినిమాకు ఎంఎస్ రాజు దర్శకత్వం వహించగా.. నరేష్ ఈ సినిమాని నిర్మించాడు.

ఈనెల 26వ తేదీన ఈ సినిమా తెలుగు కన్నడ భాషలలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనులలో నరేష్, పవిత్ర లోకేష్ బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా టీవీ షోలలో, ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ .. పవిత్ర లోకేష్ తో తన రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో నరేష్ మాట్లాడుతూ…”

ఈ సినిమా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనల గురించి ఆధారంగా తీసినదేనని, తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కాదని నరేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, అనుమానం అనుబంధాలు లేకపోవడం వల్ల వివాహ వ్యవస్థ దెబ్బతింటుందని, వివాహ బంధం పై గౌరవానికి అర్థం పడుతూ ఈ సినిమాని రూపొందించినట్లు తెలిపాడు. అంతేకానీ ఎవరిమీద కక్ష తీర్చుకోవటానికి కాదని చెప్పుకొచ్చాడు.

Naresh: రివెంజ్ తీర్చుకోవడం కోసం ఇంత ఖర్చు అవసరం లేదు…

కక్ష తీర్చుకోవాలి అనుకుంటే యూట్యూబ్ వీడియోస్ రిలీజ్ చేస్తే సరిపోతుందని 15 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మరి సినిమా తీసి కక్ష తీర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. పవిత్ర నన్ను నమ్మి వచ్చింది. నా ప్రాణం పోయేవరకు ఆమెకు అండగా ఉంటాను. మమ్మల్ని విడదీయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ నేను ఆమెకు జీవితాంతం తోడుగా ఉంటాను అంటూ నరేష్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ క్రమంలో పవిత్ర లోకేష్ మాట్లాడుతూ..” ఒక సినిమా షూటింగ్ సమయంలో మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మా ఇద్దరి వ్యక్తిత్వాలు ఒక్కటే. ఒకరి మీద కక్ష తీర్చుకోవాలని ఉద్దేశం మాకు లేదు అంటూ పవిత్ర లోకేష్ చెప్పుకొచ్చింది. నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Naresh: అందరూ చూస్తుండగానే ప్రియురాలి పై ముద్దుల వర్షం కురిపించిన నరేష్?

Naresh: ప్రముఖ నటుడు వికే నరేష్, పవిత్రా లోకేశ్ ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో నరేష్ మూడో భార్య వీరిపై విరుచుకుపడింది. ఈ క్రమంలో నరేష్ రమ్య రఘుపతి పవిత్ర లోకేష్ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారారు. ఇక ఇప్పుడు నరేశ్, పవిత్రా లోకేశ్ ప్రధాన పాత్రలలో ‘ మళ్ళీ పెళ్ళి ‘ అనే సినిమాలో నటించారు.

నరేష్ జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి.
ఈ క్రమంలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా సినిమా ప్రమోట్ చేసే బాధ్యతను తీసుకున్నారు. బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షో లతో పాటు ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సిక్స్త్ సెన్స్ రియాలిటీ షోలో సందడి చేశారు.

ఇక ఈ షోలో నరేష్, పవిత్ర లోకేష్ సినిమా గురించి అనేక విషయాలను వెల్లడించారు. ఇక ఈ షోలో పవిత్రని ముద్దుగా ఏమని పిలుచుకుంటారో నరేష్ చెప్పారు . పవిత్రని ముద్దుగా అమ్ములు అని పిలుస్తానని నరేష్ తెలిపాడు. తనమీద ఇంకా ప్రేమ ఎక్కువైతే అమ్ము అని, ఇంకా ప్రేమ ఎక్కువైతే ఏమని పిలుస్తానో తెలుసా.. అని సస్పెన్స్ పెట్టి వద్దులే అని వదిలేశాడు . అంతే కాకుండా ఇద్దరు కలసి డాన్సులు చేస్తూ స్టేజ్‌పైనే రచ్చ రచ్చ చేశారు.

Naresh: ఎప్పటికీ కలిసి ఉంటాం…


అలాగే అందరూ చూస్తుండగానే ఒకరి మీద ఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక వారి రిలేషన్ స్టేటస్ గురించి ఓంకార్ ప్రశ్నించగా.. భూమి బద్దలేనా ఆకాశం కిందపడినా కూడా ఇద్దరూ ఎప్పుడు కలిసే ఉంటామని నరేష్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి నరేష్, పవిత్ర లోకేష్ ఇలా లేట్ వయసులో చాలా ఘాటుగా ప్రేమించుకుంటున్నట్లు అర్థమవుతుంది.