పింఛన్ కోసం తండ్రిని మూడుసార్లు చంపిన కూతురు.. ఏం జరిగిందంటే..?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాటోలీ ఎస్బీఐ బ్రాంచ్ లో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఒక యువతి పింఛను కోసం తండ్రిని మూడుసార్లు చంపేసింది. వినడానికి వింతగా ఉన్న ఈ ఘటనలో వాస్తవాలు తెలిసి బ్యాంకు అధికారులే ఖంగు ...

























