కాశీ యాత్రలో ఈ దర్శనం మిస్ అయితే పుణ్యం అసంపూర్తే.. విశాలాక్షి దేవి మహిమ ఇదే!
వారణాసి లేదా కాశీ హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రంగా గుర్తింపు పొందింది. మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రంగా భావించే ఈ ప్రదేశానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. గంగా నది తీరంలో వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో కాశీ ...


























