నన్ను బద్నాం చేసారు..! మీడియా ఛానల్స్ కి చురకలు అంటించిన మెగాస్టార్ !
తాజాగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో ప్రజా అంకిత యాత్ర సమయంలో జరిగిన పలు విషయాల గురించి మాట్లాడుతూ మీడియాకు సున్నితంగా చురకలంటించారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి 2009 ఎన్నికలకు ముందు ప్రజా అంకిత ...

























