ప్రఖ్యాత వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీతో కలిసి బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రాన్ని సందర్శించారు. సంస్థ స్థాపించి 45 ఏళ్లు పూర్తైన సందర్భంలో జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా వారు ఈ ఆశ్రమానికి వచ్చినట్టు ...
Jio PC : భారతదేశంలో దాదాపు 70 శాతం కుటుంబాల్లో టీవీలు ఉన్నప్పటికీ, కంప్యూటర్లు మాత్రం కేవలం 15 శాతం మందికే ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఖాళీని పూరించేందుకు రిలయన్స్ జియో JioPC పేరుతో ఒక వినూత్న సేవను ప్రారంభించింది. ...
Mukesh Ambani: మెగా వారసురాలు బారసాలు వేడుక నేడు ఎంతో ఘనంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీనితో నేడు మెగా వారసురాలిని పరిచయం చేయబోతున్నారని అభిమానులు కూడా ...
Mukesh Ambani: ప్రపంచ కుబేరులలో అత్యంత ధనవంతుడిగా పేరు సంపాదించుకున్నటువంటి వారిలో ముఖేష్ అంబానీ ఒకరు.ఎన్నో వ్యాపార సంస్థల ద్వారా వ్యాపారవేత్తగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నటువంటి ముఖేష్ అంబానీ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇలా సెలబ్రిటీ ...