భారత్ తో పాటు ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారి ధాటికి చిగురుటాకులా వణుకుతున్నాయి. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి ప్రజల్లో భయందోళనను అంతకంతకూ పెంచుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ ధరిస్తే మాత్రమే కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే ...