న్యూ ఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫోన్ ట్యాపింగ్, బీసీ రిజర్వేషన్లు వంటి కీలక అంశాలపై ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో జరిగిన మీడియా చిట్ చాట్ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. Revanth Reddy's sensational comments! ...
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకూ సంచలనం రేపుతోంది. ఈ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. తాజాగా, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారణకు పిలిచి ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా, ప్రభాకర్ రావు వ్యక్తిగత సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ...
Currently Playing
Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!