రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. ఆ ఛార్జీలు రెట్టింపు..?
గత కొన్ని నెలల నుంచి రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు వరుస షాకులు ఇస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీగా ఛార్జీలను పెంచుతోంది. కరోనా వైరస్, లాక్ డౌన్ నిబంధనల వల్ల రైల్వే శాఖకు భారీగా ఆదాయం తగ్గిన సంగతి ...

























