ADVERTISEMENT

Tag: pm modi

విద్యార్థులకు శుభవార్త చెప్పిన ప్రధాని.. ఎర్రకోట నుంచి కీలక ప్రకటన..!

దేశంలో అన్ని సైనిక్ పాఠశాలల్లో బాలికలకు ప్రవేశం ఉంటుందని 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మోదీ వెల్లడించారు. ఎర్రకోటపై నుంచి ప్రధాని మాట్లాడుతూ.. తనకు లేఖలు సైతం రాస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి దేశంలోని అన్ని సైనిక్ ...

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం!

ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరికొద్ది గంటల్లో ఎర్రకోట నుండి ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. జాతినుద్దేశించి ప్రసంగించిన ఉన్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా ఏడో స్వాతంత్ర ...

మహిళా తలుచుకుంటే ఏదైనా సాధ్యమే_ మోదీ

మహిళ సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు ప్రధాని మోదీ. 'ఆత్మనిర్భర్ నారీ శక్తి సే సంవాద్​' కార్యక్రమంలో భాగంగా పలు స్వయం సహకార సంఘాలకు(ఎస్​హెచ్​జీ) చెందిన మహిళలతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు. మహిళలు తలుచుకుంటే ఎలాంటి మార్పునైనా తీసుకురాగలరని అన్నారు ప్రధానమంత్రి ...

దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుంది _మోదీ

భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగంగా పుంజుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణల వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తుతున్నట్లు వెల్లడించారు. సంక్షోభాలను గట్టేకించడంలో కృషి చేసిన పరిశ్రమల నాయకులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ...

యూపీ లో ఉజ్వల 2.0 పథకం ప్రారంభం!

ప్రతీ ఇంట్లో ఎల్​పీజీ గ్యాస్​ స్టవ్​ ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉజ్వల 2.0 పథకాన్ని వీడియో ద్వారా ఉత్తర్​ప్రదేశ్​లో వర్చువల్​గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, యూపీ ముఖ్యమంత్రి యోగి ...

కరోనాతో అనాథగా మారిన చిన్నారులకు రూ.10 లక్షలు డిపాజిట్ : కేంద్ర ప్రభుత్వం

గత ఏడాదిన్నర కాలం నుంచి కరోనా మహమ్మారి దేశం పై కొరడా జులిపిస్తుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో ఎంతోమంది బతుకులు వీధిన పడ్డాయి. ఈ క్రమంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు, చిన్నారులను కోల్పోయిన ...

ఉచితంగానే కేంద్రం రూ.50 వేలు ఇస్తుంది.. ఇలా చేస్తే చాలు?

కరోనా విపత్కర పరిస్థితులలో ఎంతోమందికి ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కాంటెస్ట్ నిర్వహించి 50 వేల రూపాయల క్యాష్ రివార్డును ప్రకటించింది. ఈ క్రమంలోనే ఎంతో ...

రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఎకరాకు 7 వేల రూపాయలు..?

ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం సరికొత్త బడ్జెట్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఆర్థిక ...

మోడీ గడ్డం పెంచడం వెనుక కారణం ఏమిటో తెలుసా?

ఒకప్పుడు నీటిగా గడ్డం తీయించుకొని ఎంతో చక్కగా అందంగా కనిపించే వారు. కానీ ప్రస్తుతం గడ్డం పెంచడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.అయితే ఈ కరోనా మహమ్మారి దేశంలోకి వ్యాపించడంతో ఒక్కసారిగా అందరి జీవనశైలిలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా ...

మోదీ సర్కార్ ఇస్తున్న రూ.10,000 రుణం తీసుకోలేదా.. ఏం చేయాలంటే..?

కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలోని ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంతో పోలిస్తే ఆదాయం తగ్గడంతో అప్పులపై ఆధారపడుతున్నారు. ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అలా అమలు చేస్తున్న పథకాల్లో ...

Page 2 of 3 1 2 3

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!