మాజీ ప్రధాని పీవీ నరసింహరావుపై వెబ్ సిరీస్.. ప్రకటన చేసిన స్టార్ ప్రొడ్యూసర్..? by lakshana 14 December 2021 0 భారతదేశానికి ఒక తెలుగు నాయకుడు ప్రధానిగా పని చేసిన మొదటి వ్యక్తి పీవీ నరసింహరావు. ఆ పదవిలో ఉన్న ఒకే ఒక్క తెలుగువాడు కావడం అందరికీ గర్వకారణం.