Political News3 years ago
కరోనా సమస్య సమసి పోలేదు_ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్
75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్రపతి. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవాలని అన్నారు రాష్ట్రపతి.దేశ ప్రజాస్వామ్యానికి...