అమరావతి: ఆర్కే రోజా వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. సభ్యత, సంస్కారాలు లేకుండా మాట్లాడే వ్యక్తులపై స్పందించాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. అయితే కొంతమంది నేతలు ...
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఎట్టకేలకు నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా, ప్రిమియర్ షోల నుంచే థియేటర్ల వద్ద అభిమానుల హంగామా ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇటీవల మరోసారి వేడెక్కాయి. హరిహర వీరమల్లు సినిమా విడుదల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, అలాగే వైసీపీ నేత రోజా ఇచ్చిన కౌంటర్ వివాదాస్పదంగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు ...
విశాఖపట్నం: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ జూలై 24న గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో జూలై 23న (మంగళవారం) విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్ వద్ద చిత్రబృందం భారీగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ...
నగరి: మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త దుమారం రేపాయి. తాజాగా నగరి నియోజకవర్గంలో జరిగిన 'రీకాలింగ్ చంద్రబాబు' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, అధికార తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలను తీవ్రంగా ఎద్దేవా చేశారు. ...
తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు హైపర్ ఆది పేరు పరిచయం అక్కర్లేదన్న మాట వాస్తవమే. జబర్దస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఆది, తనదైన పంచ్ డైలాగ్స్, స్పాంటేనియస్ హ్యూమర్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. జబర్దస్త్లో కంటెస్టెంట్గా మొదలైన ఆయన ప్రయాణం ...
తెలుగు రాజకీయాల్లో మళ్ళీ పాత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా గతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తెగ తిరుగుతున్నాయి. "విధి ఎవ్వరినీ వదలదు, అధికారంలో ఉన్నప్పుడు ఎవ్వరినైనా ఏదైనా ...
రాజకీయాల్లో ఒక నేత చేసిన తప్పు, మాట లేదా చర్య, ఆయన పార్టీకి ఎంతటి దెబ్బతీస్తుందో రోజుకో ఉదాహరణలతో రుజువవుతోంది. ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఎలా ఎదురైందో ఇప్పుడు అదే పరిస్థితి టీడీపీకి ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది. ఒక నేత ...
వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనట్లు, ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. "తల్లికి వందనం" పథకం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పుతోందని, తల్లులను మోసం ...
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సీఎం చంద్రబాబుకు తాను మద్దతు తెలుపుతున్నట్లు వైసీపీ నాయకురాలు రోజా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రోజాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా చేసిన ...