శివపార్వతుల విగ్రహాలకు తోడు భారీ త్రిశూలం.. కైలాసగిరిలో కొత్త హైలైట్!
విశాఖపట్నం పర్యాటక రంగంలో మరో కొత్త ఆకర్షణ చేరింది. సముద్ర తీర సోయగాలకు ప్రసిద్ధి చెందిన కైలాసగిరిపై భారీ త్రిశూలం ఏర్పాటు చేయడంతో పర్యాటకుల దృష్టి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్పై పడింది. ఇప్పటికే శివపార్వతుల విగ్రహాలు, రోప్వే, టాయ్ ట్రైన్, గ్లాస్ ...

























