భారత్ లోని కరోనా రోగులకు మరో షాకింగ్ న్యూస్..?
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య్ తగ్గినా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ 50,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ డిసెంబర్ లేదా జనవరిలో అందుబాటులోకి వస్తుందని వార్తలు వచ్చినా ఇప్పట్లో ...

























