అమిత్ షా హైదరాబాద్ పర్యటన.. గణేష్ నిమజ్జనంలో పాల్గొననున్న కేంద్ర హోం మంత్రి!
హైదరాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ నేత అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న ఆయన భాగ్యనగర్కు రానున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు ఆయన వినాయక నిమజ్జన శోభాయాత్రలో ముఖ్య అతిథిగా ...


























