దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ తగ్గుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు రాష్ట్ర ప్రజలకు ...