ఆరోగ్య శ్రీ విషయం మరో శుభవార్త చెప్పిన జగన్..?
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య శ్రీ విషయంలో రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. రాష్ట్ర ప్రజలకు వచ్చే నెల 13వ తేదీ నుంచి 2,000 వ్యాధులకు ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయని భవిష్యత్తులో మరిన్ని ...

























